Governor Tamil Sai : ఓటర్లకు గవర్నర్ తమిళి సై సందేశం
ABN , First Publish Date - 2023-11-28T21:16:48+05:30 IST
తెలంగాణ శాసనసభ ఎన్నికలల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ( Governor Tamil Sai Soundararajan ) ఓ ప్రకటనలో సందేశమిచ్చారు.
![Governor Tamil Sai : ఓటర్లకు గవర్నర్ తమిళి సై సందేశం](https://media.andhrajyothy.com/media/2023/20231102/Governor_Tamilisai_cfc2c12f87.jpg)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ( Governor Tamil Sai Soundararajan ) ఓ ప్రకటనలో సందేశమిచ్చారు. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత గల హక్కు అని చెప్పారు. ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తెలిపారు.