Share News

Putta Mahesh: ఓటింగ్ అంతా కూటమికి అనుకూలం

ABN , Publish Date - May 14 , 2024 | 01:10 PM

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇవాళ ఏలూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్.. ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను దర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకూ క్యూ లైన్ లో ఉండి ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్‌లో ఓటర్లు భారీగా పాల్గొనడానికి కారణం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతేనన్నారు.

Putta Mahesh: ఓటింగ్ అంతా కూటమికి అనుకూలం
Putta Mahesh Yadav

ఏలూరు: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థులంతా ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఇవాళ ఏలూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్.. ద్వారకాతిరుమల చిన్న వెంకన్నను దర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకూ క్యూ లైన్ లో ఉండి ఓటు వేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్‌లో ఓటర్లు భారీగా పాల్గొనడానికి కారణం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతేనన్నారు. ఓటింగ్ అంతా కూటమికి అనుకూలంగా జరిగిందన్నారు. తనను ఏలూరు ఎంపీగా గెలిపించేందుకు అందరూ చాలా కృషి చేశారన్నారు. ఏలూరు జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను చెప్పిన అన్ని పనులు చేసి చూపిస్తానని పుట్టా మధు తెలిపారు.

ఇవి కూడా చదవండి...

YCP Mla: పోలింగ్ కేంద్రంలో రూల్స్ బ్రేక్.. ఏం చేశారంటే..?

Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 01:53 PM