Share News

Ex MLC : పాఠశాలను సందర్శించిన గుండుమల

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:05 AM

అమరాపురం మండలం కరిదాసనహట్టి గ్రామంలోని మండల పరిషత పాఠశాల భవనాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరిశీ లిం చారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడి ఉండడం గమనించారు. చిన్నపాటి వర్షానికే పాఠశాల భవనం అంతా కారుతోందని గ్రామ స్థులు ఆయనకు తెలిపారు. వెంటనే ఆయన సంబంధిత అధికా రులతో మాట్లాడి త్వరితగతిన మరమ్మతులు చేయించాలని సూచిం చారు.

Ex MLC : పాఠశాలను సందర్శించిన గుండుమల
Gundamala Tippeswamy inspecting the roof of the school

మడకశిర(అమరాపురం), సెప్టెంబరు 4: అమరాపురం మండలం కరిదాసనహట్టి గ్రామంలోని మండల పరిషత పాఠశాల భవనాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరిశీ లిం చారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడి ఉండడం గమనించారు. చిన్నపాటి వర్షానికే పాఠశాల భవనం అంతా కారుతోందని గ్రామ స్థులు ఆయనకు తెలిపారు. వెంటనే ఆయన సంబంధిత అధికా రులతో మాట్లాడి త్వరితగతిన మరమ్మతులు చేయించాలని సూచిం చారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ప్రధానోపాధ్యాయురాలు పర్వీనకు సూచించారు. టీడీపీ నాయకులు పరమేశ్వరప్ప, పురుషోత్తం, శివకుమార్‌, తిమ్మేగౌడ్‌, రాజశేఖర్‌, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 05 , 2024 | 12:05 AM