Share News

Crime News: రామాపురం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి..

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:41 PM

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌(Ramapuram beach)లో విషాద ఘటన చోటు చేసుకుంది. విహారయాత్రకు వచ్చిన యువకుల సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. మంగళగిరి నుంచి రామాపురం బీచ్‌కు 12మంది యువకులు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తూ ఆడుకుంటుండగా.. పెద్దఎత్తున వచ్చిన అసలు ఇద్దరు యువకుల్ని లోపలికి లాక్కెళ్లాయి.

Crime News: రామాపురం బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి..

బాపట్ల: వేటపాలెం(Vetapalem) మండలం రామాపురం బీచ్‌(Ramapuram beach)లో విషాద ఘటన చోటు చేసుకుంది. విహారయాత్రకు వచ్చిన యువకుల సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. మంగళగిరి నుంచి రామాపురం బీచ్‌కు 12మంది యువకులు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తూ ఆడుకుంటుండగా.. పెద్దఎత్తున వచ్చిన అసలు ఇద్దరు యువకుల్ని లోపలికి లాక్కెళ్లాయి. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతులు బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించిన స్నేహితులు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో ముగినిపోయాయి.

ఇవి కూడా చదవండి:

Surya Narayana: జుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను నియమించాలి: ఉద్యోగుల సంఘం ఛైర్మన్ సూర్య నారాయణ

Minister Subhash: ఎన్నికల్లో ఓడిపోయినా జగన్‌కు జ్ఞానోదయం కాలేదు: మంత్రి వాసంశెట్టి

Updated Date - Jun 23 , 2024 | 04:41 PM