Share News

Delhi: అమేఠీ విజేత కిశోరీ లాల్‌ శర్మ

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:22 AM

‘అమేఠీలో గెలవలేక ఓటమి భయంతో ఇక్కడి నుంచి పారిపోయాడు’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీని..

Delhi: అమేఠీ విజేత కిశోరీ లాల్‌ శర్మ

న్యూఢిల్లీ, మే 4: ‘‘అమేఠీలో గెలవలేక ఓటమి భయంతో ఇక్కడి నుంచి పారిపోయాడు’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీని.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ అనామక నేత అదే అమేఠీలో ఓడించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అతడే కిశోరీ లాల్‌ శర్మ. దాదాపు లక్ష ఓట్ల తేడాతో స్మృతీ ఇరానీని ఓడించిన శర్మ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

Updated Date - Jun 05 , 2024 | 06:22 AM