Share News

National : అమిత్‌ షాను కలిసిన విజయసాయి రెడ్డి

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:57 AM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కలిశారు.

National : అమిత్‌ షాను కలిసిన విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కలిశారు. సోమవారం పార్లమెంట్‌లోని అమిత్‌ షా చాంబర్‌లో ఆయన్ను కలిసి రాష్ట్రానికి సంబంధించి పలు విషయాలపై చర్చించానని ‘ఎక్స్‌’లో విజయసాయి పేర్కొన్నారు

Updated Date - Jul 23 , 2024 | 03:57 AM