Share News

Parliament session : వీర నారులం మళ్లొచ్చాం

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:47 AM

పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.

Parliament session : వీర నారులం మళ్లొచ్చాం

పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు. వీరిలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, సమాజ్‌వాదీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీలు కనిమొళి, థామీజచీ, కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతి మణి ఉన్నారు. ది వారియర్స్‌ ఆర్‌ బ్యాక్‌ అంటూ మహువా ఈ చిత్రాన్ని ట్వీట్‌ చేశారు.

Updated Date - Jun 25 , 2024 | 05:47 AM