Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన..

ABN, Publish Date - Jul 26 , 2024 | 12:07 PM

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంకు వచ్చిన ఆమె అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల కోసం, టీడీపీ కార్యకర్తల కోసం ప్రజా క్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు ప్రతి ఒక్కరూ కోల్పోయిన స్వాతంత్ర్యం కోసమే ఈ ఎన్నికల్లో కూటమికి అఖండ మెజారిటీని ఇచ్చారన్నారు.

Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. 1/6

కుప్పంలోని మునేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి...

Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. 2/6

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, చీమనపల్లిలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు, తెలుగు మహిళలు.

Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. 3/6

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, బొడుగుమాకులపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి..

Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. 4/6

నారా భువనేశ్వరి నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు...

Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. 5/6

కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, బొడుగుమాకులపల్లి గ్రామంలో మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న భువనేశ్వరి

Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. 6/6

స్త్రీనిధి కింద మఠం గ్రామ పంచాయతీలోని 137 మంది డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కోసం రూ.1.10 కోట్ల చెక్కును అందజేస్తున్న భువనేశ్వరి..

Updated at - Jul 26 , 2024 | 12:07 PM