Share News

Ramoji Rao: భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన రామోజీ రావు

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:26 AM

: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) దివికేగారు. ఈ రోజు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు.

Ramoji Rao: భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన రామోజీ రావు
Ramoji Rao

హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) దివికేగారు. ఈ రోజు తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయారు. రామోజీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం వ్యక్తం చేశారు. ‘అక్షర యోధులు, వివిధ రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించారు. భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచి విశిష్టమైన వ్యక్తిగా నిలిచారు. రామోజీ రావు మరణం అత్యంత విషాదకరం. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని’ వైఎస్ షర్మిల సంతాపం తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రామోజీరావు వైఎస్ఆర్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

Updated Date - Jun 08 , 2024 | 09:26 AM