Share News

Gutta Sukhender: బీఆర్ఎస్‌ను వీడతారన్న వార్తలపై గుత్తా రియాక్షన్...

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:44 PM

Telangana: కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుల్‌స్టాప్ పెట్టారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మీటింగుల్లో మాత్రమే కలిసినట్లు తెలిపారు.

Gutta Sukhender: బీఆర్ఎస్‌ను వీడతారన్న వార్తలపై గుత్తా రియాక్షన్...

నల్గొండ, మార్చి 15: కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender) పుల్‌స్టాప్ పెట్టారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మీటింగుల్లో మాత్రమే కలిసినట్లు తెలిపారు. అమిత్ రెడ్డి (Amith Reddy) కాంగ్రెస్‌లోకి (Congress) వెళ్లే విషయం తనకు తెలియదన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్తున్నాడు అనేది ప్రచారం మాత్రమే అని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో (BRS) క్షేత్రస్థాయిలో నిర్మాణ లోపం ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అమిత్ దూరమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

ABN - Andhrajyothy: ప్రణీత్ రావ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP Politics: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 15 , 2024 | 12:48 PM