Home » Andhra Pradesh » Kurnool
వ్యవసాయమంటే కష్టాలు కడగండ్లే. సేద్యం చేసి లాభపడిన వాళ్లెవరూ లేరని రైతులు అంటారు.
బ్యాంకులో కాంట్రాక్టు బేసిక్ పని చేసే ఓ వ్యక్తి ఖాతాదారులను బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారుతో రూ.14 లక్షల మేర మోసానికి పాల్పడ్డాడు
రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి పంటను గత దశాబ్ద కాలంగా సాగు చేస్తున్న రైతులపై మరోసారి మోయలేని భారం పడింది.
కర్నూలు మండలం నందికొట్కూరు రహదారిలోని గార్గేయపురం చెరువులో ఆదివారం మూడు మృతదేహాలు బయటపడ్డాయి.
జిల్లాలోని కార్పొరేట్, ప్రవేటు విద్యాసంస్థల్లో వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న ముందస్తు అడ్మిషన్లను, అలాగే దోపిడీని అరికట్టాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎండీ రఫి డిమాండ్ చేశారు.
ఓ రైతు తన పొలంలోనే గుండె ఆగి మృతి చెందిన సంఘటన ఆదివారం పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రతిభ ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు పుష్కలంగా వస్తాయని తెలుగు చలన చిత్ర నటుడు సంజయ్ తెలిపారు.
అనుమతులు లేనిదే ఇసుకను నదుల నుంచి తరలిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు.
రుద్రవరం మండలం శ్రీరంగాపురం గ్రామంలో బ్రాంచ్ పోస్టాఫీసులో తీగ లాగితే డొంక కదిలినట్లయింది.
మహానంది క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది.