ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ శుక్రవారం తెలిపారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ విభాగంలో ఓ నిండు గర్భిణి అడ్మిషన్లో నిర్లక్ష్యంపై శుక్రవా రం ధన్వంతరీ హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.
చాగలమర్రి గ్రామంలోని 11 కమాండ్ల సమీపంలో కేసీ కాలువకు గండిపడి కోతకు గురైంది.
ఆళ్లగడ్డ పట్టణంలోని పాత మసీ దు వీధిలో నివాసం ఉంటున్న నిండునెలల గర్భిణి గౌసియా(28) శుక్రవా రం ఆసుపత్రిలో మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలోని దోర్నాల వద్ద గల వెలుగొండ సాగు నీటి ప్రాజెక్టును శుక్రవారం డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సందర్శించారు.
రైతులు పంటల సాగులో సాంకేతిక పరమైన మెలకువలు తెలుసుకుని తద్వారా మేలైన దిగుబడులు సాధించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు.
పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్నగ ర్కు వెళ్లేదారిలో దారిదోపిడీ దొంగలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సురేష్ దర్శించుకున్నారు.
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం పులివెందులకు చెందిన లింగాల విజయకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.