Home » Andhra Pradesh
దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతం, మాల్దీవులు, కొమరిన్ ఏరియాలో పలు ప్రాంతాలను ఆదివారం నైరుతి రుతుపవనాలు తాకాయి.
రోదసిలోకి వెళ్లిన తొలి భారతీయ పర్యాటకుడిగా గోపి తోటకూర రికార్డు నెలకొల్పారు.
పోలింగ్ ముగిసి.. ఎన్నికల ఫలితాల కోసం పార్టీలు, ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. జూన్ 4 ఎప్పుడు వస్తుందా.. లెక్కలు ఎప్పుడు తేలతాయా అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్యచేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు.
ఈ రాష్ర్టాన్ని గబ్బులేపిన పార్టీ వైఎ్సఆర్ పార్టీ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథరెడ్డి వ్యాఖ్యానించారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
పర్చూరు నియోజకవర్గంలోని రంగప్పనాయుడువారిపాలెంలో టీడీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్పై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరుగుతున్న గొడవలపై దృష్టిసారించి శాంతి, భద్రతలను పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లడమేమిటని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.