రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని 2022 జనవరి 10న అప్పటి సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు సాయం చేయాలని పలువురు అనారోగ్య బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీలో భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధికి ప్రధాన మంత్రి గతిశక్తి కింద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సాయం కోరిందని,
అమరావతి అభివృద్ధి కోసం న్యూ డెవల్పమెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది.
ఖతర్లోని ఒక అరబ్బు ఇంట్లో పనిచేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఓ ప్రవాసాంధ్రుడు మంత్రి నారా లోకేశ్ చొరవ, అరబ్బు తెగ ల ప్రయత్నంతో ఎట్టకేలకు శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు.
‘చేనేతను బలోపేతం చేస్తాం.. ఆప్కోను ప్రక్షాళన చేస్తాం
హైకో ర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా విశాఖపట్నం జిల్లా,
అమరావతి అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది.