Home » America
భారత్లో ఉంటున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. మణిపుర్, జమ్ము కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్గా ఉన్న మధ్య, తూర్పు భారత దేశ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.
ఒక్క వృక్షాలను మినహాయిస్తే.. జీవరాసులను సగానికి కట్ చేస్తే ఏమవుతుంది? ఆ వెంటనే చనిపోతాయి. అంతే తప్ప అవి మళ్లీ పునరుజ్జీవనం చెందవు. కానీ.. అలాంటి జీవి ఒకటి తాజాగా పుట్టుకొచ్చింది. అచ్చం సినిమాల్లో..
అదొక నేషనల్ పార్క్. అక్కడికి వెళ్లిన పర్యాటకులందరూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ.. ఇంతలోనే అక్కడ ఎవ్వరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. భూమిని చీల్చుకుంటూ ఒక భారీ పేలుడు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగడమే కాకుండా, కోవిడ్ బారిన కూడా పడిన జో బైడెన్ వారం రోజుల తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు. కోవిడ్ నుంచి కోలుకున్న బైడెన్ తాజాగా వైట్హౌస్కు చేరుకున్నారు.
అమెరికా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ డాక్టర్ జెట్టి హారిక కన్నుమూశారు. తెనాలికి చెందిన హారిక వెటర్నరీ డాక్టర్. ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు.
ఆగంతకుడి కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ శనివారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల దాడి తర్వాత ట్రంప్కు ప్రజాధారణ భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రాజెక్ట్ 2025 అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, ప్రొఫెసర్ షేక్ షౌఖత్ హుస్సేన్లపై ఉగ్రవాద నిరోధక చట్టం ‘ఉపా’ కింద విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, కెనడాకు చెందిన 13 ప్రవాస భారతీయ సంఘాలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి.
అమెరికాకు భారతదేశ కొత్త రాయబారిగా ప్రస్తుత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరిలో రిటైర్ అయిన తరణ్జిత్ సింగ్ సంధు స్థానంలో క్వాత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
మైక్రోసాఫ్ట్కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేవలు నిలిచిపోయాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump)పై ఇటీవల ఓ దుండగుడు తుపాకితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొంత సేపటికే చైనాలో ట్రంప్కి సంబంధించిన టీ షర్ట్లు మార్కెట్లో అమ్మకానికి సిద్ధం చేశారు.