Home » America
గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అమెరికా వెళ్లారు. వాస్తవానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమెరికా వెళ్లడం పెద్ద సంచలనం కలిగించే అంశమేమీ కాదు. అయితే వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన ఏ అడుగు వేసినా అది చర్చనీయాంశంగా మారుతోంది...
శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలియజేస్తాయి. అలాగే గోళ్ల ద్వారా కూడా ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఫొటోలో చూపిన విధంగా గోళ్లపై నిలువు గీతలుంటే చాలా ప్రమాదమని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు.
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) క్రేజీ ప్రాజెక్ట్ న్యూరాలింక్(Neuralink). ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. న్యూరాలింగ్ సంబంధించి ఎలాన్ మస్క్ శనివారం గుడ్ న్యూస్ చెప్పారు.
ఉద్యోగాల ఉద్వాసనకు గురైన హెచ్-1బీ వీసాదారులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల ఏజెన్సీ యూఎస్సీఐఎస్ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగం కోల్పోయాక 60 రోజుల గ్రేస్ పిరియడ్ తర్వాత కూడా అమెరికాలో అదనపు కాలం నివసించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జారీ చేసిన మార్గదర్శకాలు జారీ చేసింది.
అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం (White House) వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు.
చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.
ఇరాన్లోని చాబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై తాము ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని భారత్ను హెచ్చరించింది.
భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఆ అగ్రరాజ్యం మన దేశానికి మద్దతు తెలిపింది. అంతేకాదు.. చాలా సందర్భాల్లో
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు దేశ, విదేశాల నుంచి ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓ ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే వచ్చారు.