Home » AP Secretariat Employees Association
ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలు, వరదలకు పదుల సంఖ్యలో మరణించారు.
ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను కాపాడితే భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన ద్వారా జిల్లాకు మంజూరైన ఆటో లు, ట్రాక్టర్లను అర్హులైన ని రుద్యోగ యువతకు పంపి ణీ చేయాలని పీఆర్ఎ్సవైఎఫ్ రాష్ట్ర కన్వీనరు శంకర్ డిమాండ్ చేశారు.
మానవ మేధస్సుకు మానసిక వికాసానకి కళలు ముఖ్యమని వైవీయూ వైస్చాన్సలర్ క్రిష్ణారెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లను శ్రీసిటీ తరహాలో అభివృద్ధి చేయాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో మణిపూర్ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విజ్జప్తి చేశారు.
మండలంలో పింఛన పంపిణీ పండుగల సాగింది. ఎ.నారాయణపురం, అనంతపురంరూరల్, రుద్రంపేట పంచాయితీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్థానిక నాయకులతో కలసి ఇంటింటా పింఛన పంపిణీ చేశారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్రెడ్డి 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21వేల మెజారిటీనే వచ్చింది. మిగతా ఓట్లను రేవంత్ బీజేపీకి వేయించారా..?
వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఇంతియాజ్ను బరిలో దింపితే.. కూటమి అభ్యర్థిగా టీజీ భరత్ను టీడీపీ బరిలో నిలిపింది. ఇక గత ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హాఫీజ్ ఖాన్ బరిలో నిలిచి.. గెలిచారు..
ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.