Home » AV Ranganath
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబరులోపు ఆరినెన్స్ రాబోతుందని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది.
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఇళ్లు ఉన్నా.. వాటిలో ఇప్పటికే పౌరులు నివాసముంటున్నట్లయితే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటన చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే తాము కూలుస్తున్నామని..
జయభేరీ కన్స్ట్రక్షన్స్కు హైడ్రా (HYDRAA) నోటీసులు.. గత 24 గంటలుగా ఎటు చూసినా ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ!. ఎన్ కన్వెన్షన్ తర్వాత జే కన్స్ట్రక్షన్ (Jayabheri Constructions) వంతు వచ్చేసింది..! ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.. 15 రోజుల్లో నేల మట్టం అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై మురళీమోహన్ తొలిసారి స్పందించారు..
ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా(HYDRA) ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అమీన్ పూర్ పెద్ద చెరువు వద్దకు చేరుకున్న హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తు్నారు.
హైడ్రా.. నాన్ స్టాప్గా దూసుకెళ్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరిగెడుతోంది.. ఎప్పుడొచ్చి బుల్డోజర్ ఇళ్లపై పడుతుందో అని కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా..
భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.
హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించినా.. అక్రమ వసూళ్లకు పాల్పడినా జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.