Home » GST Collections
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియాలపై జీఎస్టీని సమీక్షించి, రేట్ల సవరణకు సూచనలు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.
కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల(GST Collections) గణాంకాలను ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వారీగా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
ఆగస్టు 2024లో GST వసూళ్లకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఈసారి ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఆగస్టు 2023లో జీఎస్టీ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఆరోగ్య బీమా ప్రీమియంపై పెద్ద మొత్తంలో జీఎస్టీ వసూలు అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. అలాగే ఇది ఏటేటా పెరుగుతున్నట్టు స్పష్టమైంది.
‘రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీలు, అసలుకే పదేళ్లలో రూ.2.90 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి కొత్తగా అప్పులు తెచ్చినా.. వచ్చే ఆ మొత్తం నుంచి 76.73ు పాత అప్పుల అసలు, వడ్డీలకే చెల్లించే పరిస్థితి. సర్కారుకు నికరంగా మిగిలే నిధులు 23.27ు మాత్రమే’’ అని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తీవ్రస్థాయిలో ఆక్షేపించింది.
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది.
ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు.. రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో..
పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీదారుల కోసం రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్ల దాఖలు కోసం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మే 15 వరకు గడువును పొడిగించింది. మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ గడువు తేదీని ఏప్రిల్ 12 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారు ఉంటే దాఖలు చేయాలని కోరారు.
ఒకే దేశం ఒకే పన్ను విధానంతో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తోంది. దేశీయ అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా జోరుగా సాగడంతో జీఎస్టీ వసూళ్లు మార్చి నెలలో 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి.