Home » IPL 2024
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కాలం పూర్తి కావడంతో ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చాలా ఫ్రాంఛైజీలు ద్రవిడ్ను మెంటార్గా లేదా హెడ్ కోచ్గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పడంతో.. బీసీసీఐ కొత్త కెప్టెన్ వేటలో నిమగ్నమైంది. టెంపరరీగా కాకుండా.. పర్మినెంట్గా ఓ సారథిని ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ చక్కని ప్రతిభ కనబరిచి టైటిల్ దక్కించుకుంది. టైటిల్ విన్నర్గా నిలిచినందుకు గానూ కేకేఆర్ టీమ్కు దక్కిన ప్రైజ్మనీ రూ.20 కోట్లు అట.
కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నటాషా తన ఇన్స్టా ఖాతాలోని..
ఐపీఎల్ RCB జట్టులో ప్రతిసారీ దాదాపు మంచి ఆటగాళ్లు ఉంటారు. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ను గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తీక్కు(Dinesh Karthik) కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దానికి తగ్గట్టే అతడి నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్లో దారుణంగా విఫలమైంది.
అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన టాప్ ఫైవ్ క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడిన వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా, క్రికెట్ ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి (Ambati Rayudu) ని చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి రాయుడును అసభ్యపదజాలంతో తిడుతూ చంపేస్తామని.. కుటుంబ సభ్యులను రేప్ చేస్తామంటూ బెదిరించారని అంబటి రాయుడు స్నేహితుడు సామ్పాల్ తెలిపారు.
మరికొద్ది రోజుల్లో అమెరికా-వెస్టిండీస్లో టీ-20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. ఈ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువ బ్యాటర్ రింకూ సింగ్కు చోటు దక్కకకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎందరో మాజీలు రింకూ సింగ్కు మద్దతుగా మాట్లాడారు.
టీ20 వరల్డ్కప్ తర్వాత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...