Home » Islamabad
కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను స్వయానా ఆ దేశ సైన్యాధిపతి అంగీకరించారు. దీంతో పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాక్ అధికారికంగా అంగీకరించినట్టయింది.
భారత ప్రధాని నరేంద్రమోదీని ఇస్లామాబాద్కు రావాల్సిందిగా పాకిస్థాన్ ఆహ్వానించింది.
ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ను పాకిస్థాన్ ఆర్మీ అరెస్టు చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాలతో అదుపులోకి తీసుకుంది.
పాకిస్థాన్లో హిందువుల జనాభా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాలను ప్రముఖ పత్రిక డాన్ గురువారం ప్రచురించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్' ను నిషేధించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంటున్నామని ఆ దేశ సమాచార శాఖ మత్రి అత్తావుల్లా తరార్ సోమవారంనాడిక్కడ తెలిపారు.
క్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) హింసతో అట్టుడుకిపోతోంది. భారీగా పెరిగిన ఆహార, విద్యుత్, నిత్యావసరాల ధరలను తగ్గించాలంటూ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
సూపర్ పవర్గా ఎదగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే పాకిస్థాన్ నిధుల కోసం అడుక్కుంటోందని విపక్ష నేత మౌలానా ఫజులుర్ రహ్మాన్ వ్యాఖ్యానించారు.
విమాన ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ప్రయాణికులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, అత్యవసర ద్వారాలను తెరవడం, విష సర్పాలు లోపలికి ప్రవేశించడం..
అఫ్ఘానిస్థాన్ శరణార్థులపై పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా దేశంలో నివసిస్తున్న వలసదారులు నవంబరు 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది...
వరదలు, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్లో పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభంలోకి జారుకుంటున్న ఆ దేశంలో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.14.91 పెరగింది, హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.18.44 చొప్పున పెరిగింది.