Home » Raptadu
ఆటో నగర్ మెకానిక్ షాపుల యజమానులు రాప్తాడు గ్రామ పంచాయతీకి పన్ను చెల్లించ డం లేదు. ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారు. పన్ను వసూలు చేయాల్సిన పంచాయ తీ అధికారులు పట్టించుకోలే దు. ఇదిగో చేస్తాం. అదిగో చే స్తాం అంటూ జాప్యం చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ భారీగా నష్టపోతోంది.
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం 80శాతం సబ్సిడీతో విత్తనాన్ని అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు.
బాలికల వసతి గృహంలో ఉండలేకున్నాం. వరండాల్లో ఫ్లోర్ బండలు కుంగిపోయాయి. నిత్యం అందులోంచి జెర్రిలు వస్తున్నాయి. బాతరూంకు తలుపులు లేవు. కొన్నివాటికి గొళ్లాలు లేవు. వసతి గృహానికి మూడువైపులా ప్రహరీ ఉన్నా, ఓ వైపు లేదు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బాలికలు ఆందోళనలు చెంతుతున్నారు.
జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్కూమార్ అన్నారు. మండలంలోని బి.యాలేరు సచివాలయంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలం నరసంపల్లి, సోమరవాండ్లపల్లి గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పిం ఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
అహుడా పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లు, ఇతర విషయాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె అహుడా అధికారులతో సమావేశం నిర్వహించారు. రియల్టర్లు నిబంధనలను పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లేదంటే ప్రజలు నష్టపోతారని అన్నారు. రాప్తాడు పరిధిలో పెండింగ్ ఫైల్స్ని వెంటనే క్లియర్ ...
‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు తాళాలు.. తలంబ్రాలూ.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు..’ అని నూరేళ్ల జీవితాన్ని చాలా ఈజీగా చెప్పేశారు ఆత్రేయ..! ఆయన కాలం అట్లుండేది మరి..! కానీ పెళ్లంటే..
జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట వైసీపీ హయాంలో భారీ దోపిడీ జరిగింది. అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి, ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన హౌసింగ్ అనకొండ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు దక్కించుకున్న రాక్రీట్ సంస్థ ద్వారా వివిధ రూపాల్లో రూ.వందల కోట్లు కాజేశారు. జరిగిన పనికంటే ఎక్కువ బిల్లులు చేయడం, సిమెంటు, ఇసుక, స్టీల్ను స్టాక్ పాయింట్ నుంచి గుట్టుగా పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. సిమెంట్ రోడ్లకు, అమ్మ డెయిరీ, బ్రిక్స్ ప్లాట్ఫారం, సిమెంట్ గోడౌన నిర్మాణాలకు సైతం జగనన్న ఇళ్ల సామగ్రినే వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో తోపు సమీప బంధువు, ...
Andhrapradesh: రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య పోలింగ్ సాగుతోంది. పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నాయకులు హల్చల్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉన్న మద్దలచెరువులో పోలీసులు వైఫల్యం చెందారు. కేవలం ఒక్క హోంగార్డును మాత్రమే ఎన్నికల విధులకు కేటాయించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారు. మే 5న రాప్తాడు నియోజకవర్గంలో...