Home » Sabarimala
అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్ వరకు హైస్పీడ్ రైల్వే లైన్ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.
పతనంతిట్ట (కేరళ) కొండపై ఉన్న శబరిమల ఆలయానికి ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తి 'మకర జ్యోతి' దర్శనం చేసుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.
శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు నియమ, నిబంధనలు ఉన్నాయి. స్వాములు తప్ప ఇతరులు దర్శించుకునేందుకు అవకాశం లేదు. పురుషులు, వృద్ధులు, పిల్లలుకు అవకాశం లేదు. ముఖ్యంగా నెలసరి ఉండే మహిళలను స్వామి వారి ఆలయ పరిసరాల్లోకి కూడా అనుమతించరు.
శబరిమల అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది.. డబ్బాలో ఇచ్చే అరవణ పాయసం. ఇష్టదైవం అయ్యప్పను దర్శించుకుని..
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీఎస్ఆర్టీసీ.
Kerala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతోంది. మకరజ్యోతిని మించిన రద్దీ శబరిమలలో కనిపిస్తోంది. మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు.
దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శబరిమలలో(Sabarimala Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకి సరాసరి 80 వేల మంది భక్తులు అయ్యప్ప స్వామి(Lord Ayyappa)ని దర్శించుకుంటున్నారు.
కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్పస్వామి దర్శనాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభం కావడంతో భక్తులు ఆలయానికి క్యూకట్టారు. పవిత్రమైన మలయాళ మాసం వృచికం మొదటి రోజు అయిన శక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పుజారులు ఆలయ తెలుపులు తెరిచారు.
శబరిమల (Sabarimala)లో భక్తులకు మకరజ్యోతి (Makara Jyothi) దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప...
అయ్యప్ప స్వామి (Lord Ayyappa) కొలువుదీరిన ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలకు (Sabarimala) భక్తులు పోటెత్తారు. సోమవారం నాడు స్వామి వారి దర్శనానికి..