Home » Student Fee
కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల భద్రత, ఫీజుల వసూలు వంటి విషయాల్లో ఒక చట్టపరమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పల బకాయిలు రూ.5900 కోట్లు చెల్లించాల్సి ఉందని, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
మండలంలోని కురబలకోట జడ్పీహైస్కూల్లో నాబార్డు నిధులతో జరిగిన పనులలో నిధుల స్వాహాపై ఉపవిద్యాధికారి పురుషోత్తం బుధవారం విచారణ చేపట్టారు.
రాష్ట్రంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ విద్య పరిస్థితి దయనీయంగా మారి ంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన పీజీ కోర్సులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2020లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దుచేసిన జగన్ ప్రభుత్వం చివరి వరకు దానిని పునరుద్ధరించలేదు.
దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి.
ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజును రూ.43వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఇచ్చిన జీవోలో కనీస ఫీజు రూ.40వేలుగా పేర్కొంది. గతేడాది కనీస ఫీజు రూ.43 వేలుగా ఉందని...
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం రూ.వేల కోట్లు బకాయి పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఆ బకాయిలను వన్టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఉన్నత విద్యాశాఖలో అడ్మిషన్ల గందరగోళం కొనసాగుతోంది. ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల కౌన్సెలింగ్పై అస్పష్టత నెలకొంది. షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు జరుగుతాయా అనే దానిపై అస్పష్టత నెలకొంది.
చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ సర్కారు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రమది! విలువ 130 కోట్లు!! ఈ వస్త్రంతో బడులు, సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల కోసం యూనిఫాం, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు, ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి,