Home » Trains
SANKRANTI SPECIAL TRAINS: సంక్రాంతి పండగ వేళ.. ప్రయాణికులకు మళ్లీ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోన్నట్లు ప్రకటించింది.
రైలు ప్రయాణాల్లో రద్దీ అంటేనే ముంబై గుర్తొస్తుంది. అడుగు తీసి అడుగు పెట్టేంత స్థలం లేకున్నా డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడం చూస్తుంటాం. ఈ క్రమంలో చాలా మంది విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాకరంగా ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి ..
సంక్రాంతి పండుగ(Sankranti festival)ను పురస్కరించుకుని జనవరి నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి బయలు దేరే, తిరిగి వచ్చే రైళ్ల వివరాలను వెల్లడించారు.
కూటి కోసం కోటి విద్యలు.. అన్న చందంగా కుటుంబ పోషణ కోసం కొందరు ప్రాణాలకు తెగించి మరీ పనులు చేస్తుంటారు. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా తెగించి మరీ పని చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నిసార్లు అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి..
పొంగల్(Pongal) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06569 బెంగళూరు-తూత్తుకుడి ప్రత్యేక రైలు ఈ నెల 10వ తేది బెంగళూరులో రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు తూత్తుకుడి చేరుకుంటుంది.
సంక్రాంతి(Sankranti) సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే తిరుపతి- హైదరాబాదు(Tirupati- Hyderabad) మధ్య సంక్రాంతి ప్రత్యేక రైళ్ళును నడుపనున్నట్లు రైల్వే సీపీఆర్వో శ్రీధర్(Railway CPRO Sridhar) తెలిపారు.
అధునాతన సౌకర్యాలతో ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్(Cherlapalli Terminal) నుంచి చెన్నై, గోరఖ్పూర్ వెళ్లే రెండు రైళ్ల తేదీలను అధికారులు ఖరారు చేశారు. మార్చి 7వ తేదీ సాయంత్రం 16.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే (నం. 12603) రైలు 8వ తేదీ ఉదయం 5.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ప్రత్యేక రైళ్లను ఈ మేరకు నేడు (జనవరి 6న) ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొందరు నిర్లక్ష్యంలో చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. మరికొన్నిసార్లు కొందరు తెలిసి తెలిసి చేసే పనులు మిగతా వారికి ప్రాణాంతకంగా మారుతుంటాయి. బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ..
సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.