Home » Trains
విశాఖపట్నం మీదుగా నడిచే నాల్గో వందే భారత్ రైలు ఇదని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని తెలిపారు. విశాఖలో మూడు వందే భరత్ రైళ్లను ప్రారంభించినట్లు తెలిపారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని కింజరాపు రామ్మోహన్ అన్నారు.
అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్ వరకు హైస్పీడ్ రైల్వే లైన్ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.
దేశంలోని ప్రప్రథమ వందేభారత్ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్-భుజ్ల మధ్య తిరగనుంది.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
మంచికిపోతే కొన్నిసార్లు చెడు ఎదురవుతుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
పండుగకు ఎప్పుడు వస్తున్నావ్ నాన్నా..?? ఏమో తెలియదు.. రైళ్లు ఖాళీలేవమ్మా... దసరా, దీపావళి(Dussehra and Diwali) పండగలు సమీపిస్తుండడంతో హైదరాబాద్(Hyderabad) నుంచి స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్న వారు తమ కుటుంబసభ్యులతో జరుపుతున్న సంభాషణ ఇదే.
కేరళ(Kerala)లో ఓనం పండగ సందర్భంగా ఈనెల 13, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 13న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) నుంచి(07119) ఓనం ప్రత్యేక రైలు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, రేణిగుంట(Nalgonda, Miryalaguda, Guntur, Renigunta), కోయంబత్తూర్, ఎర్నాకులం మీదు గా కొల్లాం వెళ్తుంది.
మైందో ఏమో గానీ.. ఓ యువతి చనిపోతానంటూ నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురు చూసింది. అరగంట.. గంట.. అయినా ట్రైన్ రాలేదు. ఎదురు చూసి.. ఎదురు చూసి విసిగిపోయిన ఆ అ అమ్మాయి చివరకు ట్రైన్ పట్టాలపైనే ఆదమరిచి నిద్రపోయింది.
న్యూఢిల్లీ నుంచి బిహార్లోని ఇస్లాంపూర్కు వెళ్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.