Home » Zomato
ఆయనొక కంపెనీ ఓనర్ అయినప్పటికీ ఒక మాల్లోకి మాత్రం ప్రవేశం లభించలేదు. మెట్ల మార్గం గుండా పైకి వెళ్లాలని అక్కడి సెక్యూరిటీ చెప్పారు. దీంతో ఆయన అలాగే పైకి వెళ్లారు. అయినప్పటికీ కూడా నిరాశ చెందారు. ఆయన ఎవరు, అసలేం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రధాన రహాదారిపై వాహనాలన్నీ ఆగిపోయాయి. మరో వైపు వర్షం కురుస్తోంది. ఈ సమయంలో ఆటోలో ఉన్న వారు ఎదురుగా డెలివరీ బాయ్ను చూసి అవాక్కయ్యారు. జొమాటో దుస్తులు ధరించిన ఓ యువకుడు చేతిలో..
మార్కెట్లో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలదే రాజ్యం. ఈ మధ్య కాలంలో అత్యధిక లాభాలు సాధిస్తున్న జొమాటో(Zomato) యాప్లోనూ వినూత్న ఫీచర్లు తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది.
ఫుడ్ డెలివరీ క్రమంలో క్యాష్ ఆన్ డెలివరీ అనే బటన్ క్లిక్ చేసిన వారికి ప్రధానంగా ఎదురవుతున్న సమస్య చిల్లర. ఫుడ్ బిల్లు రౌండ్ ఫిగర్గా ఉండకపోవడం, డెలివరీ బాయ్ దగ్గర సరిపడినంత చిల్లర లేకపోవడంతో కస్టమర్లు అసహనానికి గురవుతున్నారు.
మీరెప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే వేల కోట్లు సంపాదించిన వ్యక్తి గురించి విన్నారా. మాములుగా అయితే దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(mukesh ambani), గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా పేర్లు చెబుతుంటాం. కానీ ప్రస్తుతం ఓ యువ వ్యాపారవేత్త పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బిజినెస్ మ్యాన్ ఇటివల భారతదేశంలోని బిలియనీర్ల గ్రూప్లో కూడా చేరారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
5 ఏళ్ల క్రితం మొదలైన ఓ కంపెనీ ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్ దిశగా కొనసాగుతోంది. అదే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో(Zomato). ఈ సంస్థ తాజాగా మొదటి త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు (YoY) చేరుకోవడం విశేషం.
శ్రావణ మాస పూజలు చేసే ఓ మహిళ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో ద్వారా పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసింది. అయితే ఇంటికి వచ్చిన పార్సిల్ చూసి ఆమె నివ్వెరపోయింది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం జోమాటో వ్యవస్థాపకుడు(Zomato founder), సీఈఓ దీపిందర్ గోయల్(Deepinder Goyal) ఈరోజు బిలియనీర్ల క్లబ్(billionaire club)లో చేరారు. జొమాటోలో దీపిందర్ గోయల్ వాటా 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ ఘనతను సాధించారు.
ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు(Swiggy, Zomato) షాక్ ఇచ్చాయి. ఇవి తమ ప్లాట్ఫారమ్ ఫీజు ధరలను రూ.6 పెంచినట్లు సమాచారం.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్లైన్లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.