Home » Telangana » Rangareddy
శాసనసభ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. చట్ట సభల ఎలక్షన్లు అయిపోవడంతో ఇక స్థానిక పాలన అందించే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలు, పోటీ చేయాలనుకునే ఔత్సాహికులు దృష్టి సారిస్తున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ గోదాంల నిర్మాణం చేపట్టకపోవడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మండల పరిధి మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమమైతోంది.
జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది.
ఆమనగల్లులో అమ్మ పాదపూజ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నాయకులు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసి తీరుతామని వాగ్ధానాలు ఇచ్చారు
తమ గ్రామంలో బెల్ట్షాపులు ఎత్తేయాలని గ్రామ యువకుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కందివనం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
రోడ్లపైనే కూరగాయల సంతలు నిర్వహిస్తుండడంతో.. సంతకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా మార్కెట్ లేకపోవడంతో ప్రజలు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి పిలుపునిచ్చారు.
ఏపీలోని కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్లోని జియగూడకు అక్రమంగా తరలిస్తున్న 25 ఆవుదూడలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై గోపాల్ తెలిపారు.