Share News

Congress Jana Jathara Sabha: నర్సాపూర్‌లో కాంగ్రెస్ జనజాతర సభ.. హాజరైన రాహుల్..

ABN , Publish Date - May 09 , 2024 | 04:14 PM

Congress Jana Jathara Sabha at Narsapur: నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధానా పార్టీలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. తెలంగాణలో(Telangana) ఏప్రిల్ 13న పోలింగ్ జరగనుండగా.. 11వ తేదీన సాయంత్రం నుంచి ప్రచారానికి తెరపడనుంది.

Congress Jana Jathara Sabha: నర్సాపూర్‌లో కాంగ్రెస్ జనజాతర సభ.. హాజరైన రాహుల్..
Congress Jana Jathara Sabha

Congress Jana Jathara Sabha at Narsapur: నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధానా పార్టీలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. తెలంగాణలో(Telangana) ఏప్రిల్ 13న పోలింగ్ జరగనుండగా.. 11వ తేదీన సాయంత్రం నుంచి ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్(Congress) అగ్రనాయకత్వం తెలంగాణలో ప్రచారం చేపడుతోంది. నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతర సభకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ముఖ్యమైన నాయకులు సభలో పాల్గొన్నారు. సభ లైవ్‌ను కింద వీడియోలో వీక్షించొచ్చు..

Updated Date - May 09 , 2024 | 04:24 PM