ఒక హోదాలో ఉన్న నాయకులు అప్పుడప్పుడు తమ నోటికి పని చెప్తుంటారు. సున్నితమైన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసి, సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటారు. ముఖ్యంగా.. మతపరమైన అంశాల జోలికి వెళ్లి, లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తుంటారు.
రాజస్థాన్కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా? అదేనండి.. ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా అనే వ్యక్తి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్లింది. మొదట్లో అతడు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పిన అంజు..
ఇజ్రాయెల్-హమాస్మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక సంధి గడువు మరో రెండు రోజులు పొడిగించారు. ఒప్పందంలో భాంగా 50 మంది మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు ప్రతిగా హమాన్ చెరలో ఉన్న మరో 20 మంది ఖైదీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య చెలరేగిన దౌత్యపరమైన వివాదం.. నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజ్జర్ హత్యలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేయడం..
ఓవైపు భారతదేశంలో జనాభా గణనీయంగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం జననాల రేటు విపరీతంగా పడిపోతుంది. అలాంటి దేశాల్లో చైనా, సౌత్ కొరియాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరగడం, పెళ్లిళ్లపై యువతకు ఆసక్తి తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణాలు.
‘టైటానిక్’ సినిమాలో ఆ భారీ నౌక ఎలా మునిగిందో అందరూ చూసే ఉంటారు. ఒక మంచుకొండని ఢీకొని, అది సముద్రంలో మునిగింది. సరిగ్గా అలాంటి సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. కాకపోతే.. ఇక్కడ మునిగింది కార్గో షిప్.
ఉత్తర గాజా ఇన్చార్జిగా ఉన్న తమ టాప్ కమాండర్ అహ్మద్ అల్-ఘండౌర్ ఇజ్రాయెల్తో యుద్ధంలో హతమైనట్టు మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆదివారంనాడు ప్రకటించింది. హమాస్ ఆయుధ విభాగం టాప్-ర్యాంకింగ్ సభ్యుడిగా ఘండౌర్ ఉన్నాడు. ఘండౌర్ ఎప్పడు, ఎక్కడ హతమయ్యాడనేది మాత్రం హమాస్ ప్రకటించలేదు.
ఇజ్రాయెల్(Israeil)కు చెందిన ఇద్దరు ఇన్ఫార్మర్లను శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్(West Bank)లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో పాలస్తీనా ఉగ్రవాదులు హతమార్చారు. ఒక గుంపు వారి మృతదేహాలను వీధుల్లోకి లాగి, తన్నుతూ విద్యుత్ స్తంభానికి వేలాడదీసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి ఆచరణలోకి వచ్చింది. 12 మంది థాయ్లాండ్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ విషయాన్ని థాయ్లాండ్ ప్రధాని థావిసిన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
శాంతిని ప్రబోధించే హిందూ జీవన విలువలతోనే ప్రపంచ శాంతి సాధ్యమని థాయ్లాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ కొనియాడారు. ప్రపంచం కల్లోల పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు అహింస, సత్యం, సహనం, సామరస్యం వంటి హిందూ విలువలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పడు మాత్రమే ప్రపంచంలో శాంతి సాధ్యమని అన్నారు. బ్యాంకాక్లో శుక్రవారంనాడు మూడవ ప్రపంచ హిందూ మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.