Home » Business news
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.
అనేక మంది రోడ్డుపై బైక్(bike) నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల(mistakes) వల్ల తరుచుగా ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. అలా జరిగే ప్రమాదం పలు మార్లు పెద్దది కాగా, మరికొన్ని సార్లు చిన్న యాక్సిడెంట్తో తప్పిపోతుంది. అయితే బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో చిన్న తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం.
సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మంది ఉద్యోగులకు(employees) పెన్షన్(pension) ఎప్పుడు తీసుకోవాలి. వయసు పరిమితి ఎంత వంటి అనేక అంశాలు తెలియవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటు ముందస్తు పెన్షన్ను పొందేందుకు ఏం చేయాలనే విషయాలను కూడా ఇప్పుడు చుద్దాం.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.
దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కోటిశ్వరులు కావాలని ఆశిస్తారు. ఆ క్రమంలోనే తక్కువ పెట్టుబడి(Investment)తో ఎక్కువ లాభాలు రావాలని చూస్తారు. ఇందుకోసం అనేక రకాల పెట్టుబడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే మీరు ప్రతి నెల ప్రణాళికబద్దమైన సేవింగ్ ప్లాన్(saving plan) అలవాటు చేసుకుంటే కోటి రూపాయలకు పైగా సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్)(DTH) ప్రొవైడర్ డిష్ టీవీ.. వినియోగదారుల కోసం డిష్ టీవీ స్మార్ట్ ప్లస్ పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దేశీయ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) కంపెనీలు విదేశీ ఫండ్లు లేదా యూనిట్ ట్రస్ట్ల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.