Home » Chandrababu Cabinet
భారీ వర్షాలతో విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వరద నష్టంపై ఉన్నతాధికారులతో చంద్రబాబు కేబినెట్లోని పలువురు మంత్రులు సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వ్యతిరేక ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారంపై ఐటీడీపీ తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్బంగా వైసీపీకి ఐటీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) భవన్కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఎవ్వరూ తగ్గొద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు అంతే..! గట్టిగా ఇచ్చి పడేయండి.. ఇందులో ఏ మాత్రం వెనుకంజ వేయొద్దు..! వైసీపీ (YSR Congress) చేసే రాజకీయ విమర్శలకు మంత్రులందరూ ధీటుగా బదులిచ్చి తీరాల్సిందే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే..వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.
మంత్రివర్గంలో కొత్త తరానికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు.. శాఖల కేటాయింపులోనూ అదే ఒరవడి కొనసాగించారు. నవతరానికి పెద్ద బాధ్యత లు అప్పగించారు. ఇదే సమయంలో పాతతరానికీ ప్రాధాన్యం కొనసాగించా రు. ప్రతిభ, సామర్థ్యం, నేపథ్యం, అనుభవానికి నడుమ సమతూకం
సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీతోపాటు జనసేన, బీజేపీకి చెందిన సభ్యులు ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు సీఎం చంద్రబాబు ఈ రోజు శాఖలు కేటాయించారు.
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..