Home » Sanju Samson
శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. జులై 27 నుంచి ఆగష్టు 7వరకు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లను ఆడనుంది.
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. ఆదివారం భారత్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లోనూ జింబాబ్వే పరాజయం పాలయ్యింది. టీమిండియా నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. 168 పరుగుల టార్గెట్తో..
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. జింబాబ్వేతో జరుగుతున్న ఐదో మ్యాచ్లో భారత జట్టు మోస్తరు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. సంజూ శాంసన్..
టీ20 వరల్డ్కప్లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రను కొనసాగించిన భారత జట్టు.. ఇప్పుడు సెమీ ఫైనల్స్లో ఇంగ్లండ్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. భారత కాలమానం ప్రకారం..
ప్రస్తుతం టీ20 వరల్డ్కప్లో భారత జట్టు టైటిల్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో.. బీసీసీఐ ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెలలో జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు..
సంజూ శాంసన్కి అదేం దురదృష్టమో ఏమో తెలీదు కానీ.. అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటాడు. రాకరాక తనకు అవకాశం వస్తే..
టీ20 వరల్డ్ కప్ 2024 కోసం శనివారం భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ..
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి (145) ఛేధించింది.
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్లా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...