Home » terror attack
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు.
ఓవైపు హెజ్బొల్లా, హమాస్లతో ఇజ్రాయెల్ భీకర యుద్ధం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలోని సిరియాపైన అమెరికా విరుచుకుపడింది.
ఇరాన్ మద్దతుతో.. లెబనాన్ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది.
న్యూయార్క్, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు.
సైదాబాద్లో మళ్లీ ఉగ్రమూలాలు బయటపడ్డాయి. ఒకప్పుడు దేశం లో ఎక్కడ ఉగ్రవాద ఘటన చోటుచేసుకున్నా.. సైదాబాద్తో లింకులు ఉంటాయనే అపవాదు ఉండేది. అప్పట్లో గుజరాత్ హోం మంత్రి హరేన్పాండ్య హత్య కేసుకు కూడా ఇక్కడి ఓ హోటల్లో కుట్ర జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.
జమ్ము, కశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరిగిన ఈ ఎన్కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది
రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్లోని అజ్మేర్ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్లో లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది.
జమ్మూకశ్మీర్లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం కుప్వారా, మచ్చల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
ఉగ్రవాద ప్రేరిపిత సాయుధులు రెచ్చిపోయారు. వాహనాలను ఆపి మరీ 23 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు.