Share News

MP Balasouri : ఆ రైళ్లను పునరుద్ధరించాలి.. అశ్వినీ వైష్ణవ్‌‌కి ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి

ABN , Publish Date - Jul 28 , 2024 | 10:32 PM

మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మచిలిపట్నం ఎంపీ బాలశౌరి (MP Balasouri) కోరారు. ఆగస్టు నుంచి రైళ్లు పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కోరారు.

MP Balasouri : ఆ రైళ్లను పునరుద్ధరించాలి.. అశ్వినీ వైష్ణవ్‌‌కి ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి
MP Balasouri

అమరావతి: మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మచిలిపట్నం ఎంపీ బాలశౌరి (MP Balasouri) కోరారు. ఆగస్టు నుంచి రైళ్లు పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కోరారు. వచ్చే నెల 11 నుంచి రైళ్లను పునరుద్ధరిస్తామని సూచనప్రాయంగా తెలిపారు. గుడివాడ నియోజకవర్గం వడ్లమన్నాడు స్టేషన్‌ వద్ద పలు రైళ్లను నిలపాలని విన్నవించారు. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో ప్రతిపాదిత దశలో ఉన్న రైల్వే వంతెనలు, గేట్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ బాలశౌరి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విచారణకు సహకరించని మోహిత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు కల్వకుర్తి పర్యటన..

భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

జగన్‌ ధ్వంస రచన.. అబద్ధాలే ఆలంబన!

పదేళ్లలో ఏపీ అగ్రగామి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 28 , 2024 | 10:46 PM