Share News

Loksabha polls: స్వేచ్చగా ఓటేయండి: బండి సంజయ్

ABN , Publish Date - May 13 , 2024 | 08:55 AM

Telangana: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఓటు వేశారు. సోమవారం ఉదయం కరీంనగర్ జ్యోతినగర్‌లో కుటుంబ సభ్యులతో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉందన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Loksabha polls: స్వేచ్చగా ఓటేయండి: బండి సంజయ్
BJP MP Candidate Bandi Sanjay Cast Vote

కరీంనగర్, మే 13: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ (BJP MP Candidate Bandi Sanjay) ఓటు వేశారు. సోమవారం ఉదయం కరీంనగర్ జ్యోతినగర్‌లో కుటుంబ సభ్యులతో బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉందన్నారు. ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

EVMs: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు


దేశ ధర్మ రక్షణ కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. కొందరు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రలోబాలకు లొంగకుండా ఓటు వేయాలని వినతి చేశారు. ప్రజలంతా పోలింగ్‌లో పాల్గొనాలన్నారు. ఓటు వేయడంతో పాటు పది మందితో ఓటు వేయించాలని తెలిపారు. ఓటర్లకు డబ్బులు, మద్యం పంచి ఓట్లు వేయించుకోవడం మంచిది కాదన్నారు. స్వేచ్చగా ఓటు వేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Loksabha polls: నిజామాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Lok Sabha Polls 2024: ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్, బన్నీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2024 | 09:20 AM