Home » Andhra Pradesh » Kadapa
పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఐక్య ఉపా ధ్యాయ ఫెడరేషన నాయకులు డిమాండ్ చేశారు.
మదనపల్లె మండలం సీటీఎం క్రాస్రోడ్డు పంచా యతీలో ఇటీవల జరిగిన అక్రమాలపై విచారించి నిగ్గుతేల్చాలని సీటీఎం టీడీపీ క్లస్టర్ ఇనచార్జి చల్లా నరసింహులు, వై.భాస్కర్రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరి సిసో డియాను కోరారు.
తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి(సీహెచసీ)లో నీటి కష్టాలు తీవ్రతరమవుతున్నాయి.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో గత వైసీపీ హయాం లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి కుటుంబం పేదల నుంచి కబ్జా చేసిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వ సహకారంతో మళ్లీ సొంత హక్కుదారుల కే అప్పగిస్తామని తంబళ్లపల్లె టీడీపీ నా యకులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో నానాటికి పెరిగి పోతున్న ప్రైవేట్ బస్సుల దోపిడీని అరికట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డిని గురువారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు.
ములకలచెరువు తహసీల్దార్, గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయాల్లో ఉన్న రిక్డాలు భద్రంగా ఉన్నా యానని అనుమానం కలుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు...
కార్మికవర్గంపై దాడులు చేస్తూ, కార్మిక హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు పిలుపునిచ్చారు.
మదనపల్లె సబ్కలెక్టరేట్లో కీలక ఫైళ్లు దగ్దం కేసులో పో లీసులు అనుమానిస్తున్న వైసీపీ నాయకుడు రైస్మిల్లు మాధవరెడ్డితో పాటు అతని సన్నిహితులను కూడా పోలీసులు విచారిస్తే మరిన్ని కుట్రలు బయటపడతాయని రాజం పేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ అన్నారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల తహసీల్దార్ కార్యాలయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.