Home » Andhra Pradesh » Kadapa
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓటమి తథ్యమని మరోమారు స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలతో నూకలు చెల్లిపోతాయని చెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అధికార వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి.
బి. కొత్త కోట మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్ లీహిల్స్ ఘాట్ రోడ్డులో ఆదివారం పెను ప్రమా దం తప్పింది.
గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు పడి పాడిపంటలతో పల్లెసీమలు కలకలలాడాలని కోరుకుంటూ అమ్మవార్లకు జాతర్లు చేస్తారు.
ఆకేపాడు మజరా లచ్చయ్యగారిపల్లెలో రెండు రోజులుగా మారమ్మ జాతర నిర్వహించారు. రాజంపేట మండల ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగా రెడ్డి, ఆకేపాటి గోపాల్రెడ్డి ఫౌండేషన ట్రస్ట్ చైర్మన ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి (మురళి) ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఈ వేడుకలు నిర్వహించారు.
స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి సూర్యనారాయణరెడ్డి తెలిపారు.
ఎయిడ్స్ వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దామని ఎయిడ్స్ వ్యాధితో జీవిస్తున్న ప్రజలకు సాయం చేసిన వారిని గుర్తిద్దామని అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ శైలజ పేర్కొన్నారు.
పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు అబ్బవరం రామాంజులు అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మండలంలోని కొండయ్యగారిపల్లి పంచా యతి కొమ్మిరెడ్డిగారిపల్లె సమీపంలో వాల్మీకిపురంకు వెళ్లే మార్గంలో ఉన్న వంతెన ప్రమాదకరంగా మారడంత ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు భయపడు తున్నారు.
దేవళంవీధిలో ని ప్రసన్నవెంకటరమణస్వామి ఆలయం లో వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శని వారం సింహవాహనంపై శ్రీనివాసుడు ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు.
ఆర్య వైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ కన్యకాపరమేశ్వరి జయంత్యుత్సవా లను బి.కొత్తకోటలో ఆర్యవైశ్యులె శనివారం వైభవంగా జరుపుకున్నారు.